న్యూఢిల్లీ లో కేంద్ర “జల జీవన్ మిషన్” పై జరిగే సమీక్షా సమావేశానికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు..